ఐపీఎల్ 2024(IPL 2024) ప్రారంభానికి ఒక్కరోజు ముందు ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ వదులుకున్నాడు. ఇప్పుడు సాధారణ ప్లేయర్గా రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ఆడుతున్నాడు. చాలా ఏళ్ల క్రితమే ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీకి ఇదే లాస్ట్ ఐపీఎల్ సీజన్ అనే సంకేతాలు వస్తున్నాయి. దీంతో అభిమానులు చెన్నై మ్యాచ్లకు భారీగా స్టేడియాలకి తరలివస్తున్నారు. ధోనీ డెత్ ఓవర్లలో బ్యాటింగ్కి వచ్చి బాదుతున్న సిక్సులకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ క్రమంలో టీమ్ ఇండియా మాజీ ఆటగాడు హర్బజన్ సింగ్, మహేంద్రుని సిక్సులు కొట్టే సామర్థ్యంపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
పూర్తిగా చదవండి..IPL 2024: మహేంద్రుడి పై సంచలన వ్యాఖ్యలు చేసిన హర్భజన్ సింగ్!
ధోనీ డెత్ ఓవర్లలో బ్యాటింగ్ చేస్తున్నాడంటే ఇంక ఫ్యాన్స్ కు పండగే..అతడు కొట్టే సిక్సులకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.అయితే తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు హర్బజన్ సింగ్, మహేంద్రుని సిక్సులు కొట్టే సామర్థ్యంపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Translate this News: