Lok Sabha Elections : తెలంగాణలో(Telangana) ఈనెల 13న లోక్సభ ఎన్నికలు(Lok Sabha Elections) జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్(Hyderabad)లో ఆంక్షలు విధించారు. ఈ నెల 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు విధిస్తూ.. మూడు కమిషనరేట్లకు సంబంధించిన పోలీస్ కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్లపై ఎక్కువ మంది గుమికూడొద్దని తెలిపారు. అలాగే పోలింగ్ రోజున పోలింగ్ సెంటర్ల వద్ద 200 మీటర్ల పరిధిలో 11 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్క1న్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఐదుగురికి మించి గుమికూడొద్దని చెప్పారు. శనివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు అన్ని ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమల్లో ఉంటుందని చెప్పారు.
పూర్తిగా చదవండి..Telangana : లోక్సభ ఎన్నికల వేళ.. హైదరాబాద్లో ఆంక్షలు
ఈనెల 13న లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్లో ఆంక్షలు విధించారు. ఈ నెల 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్లపై ఎక్కువ మంది గుమికూడొద్దని తెలిపారు.
Translate this News: