నేటి యువత ఉద్యోగాల కన్నా వ్యాపారం వైపే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే వ్యాపారాల గురించి సెర్చ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఉద్యోగాలకు గుడ్ బై చెప్పి వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. ఉన్న ఊరిలో…కొద్దిపాటి భూమిలో వ్యవసాయం సాగు చేస్తూ లక్షలు ఆర్జిస్తున్నారు. అలాంటి వారికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సాయం కూడా అందిస్తోంది. ముద్ర స్కీం ద్వారా రూ. 50 వేల నుంచి రూ. 10లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తోంది. అంతేకాదు కొన్నిప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు కూడా రుణాన్ని అందిస్తున్నాయి. ఈ ఏపిసోడ్ లో మేము మీకు అద్భుతమైన వ్యవసాయం గురించి చెప్పబోతున్నాం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే వ్యాపారం. అదేంటో చూద్దాం.
పూర్తిగా చదవండి..Business Ideas :పెట్టుబడి తక్కువ, లాభాలు ఎక్కువ, ఈ వ్యాపారం ప్రారంభించేందుకు మోదీ ప్రభుత్వం సాయం అందిస్తోంది…!!
Translate this News: