London : లండన్ లో ఏపీ (Andhra Pradesh) కి చెందిన ఓ విద్యార్థి మృతి (Student Dead) చెందాడు. పల్నాడు (Palnadu) జిల్లా కోనూరు గ్రామానికి చెందిన గుంటుపల్లి సాయిరాం ఈ నెల 2వ తేదీన లండన్ లో మరణించినట్లు అధికారులు సమాచారం అందించారు. లండన్ లోని పాకిస్థాన్ పోర్ట్ బీచ్ లో సాయిరాం మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని విద్యార్థి స్నేహితులు, అక్కడి అధికారులు తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు బోరున విలపిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Palnadu : లండన్ లో పల్నాడు యువకుని మృతి!
పల్నాడు జిల్లా కోనూరు గ్రామానికి చెందిన గుంటుపల్లి సాయిరాం ఈ నెల 2వ తేదీన లండన్ లో మరణించినట్లు అధికారులు సమాచారం అందించారు. లండన్ లోని పాకిస్థాన్ పోర్ట్ బీచ్ లో సాయిరాం మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
Translate this News: