DK Aruna Vs Vamshi Chand Reddy: తెలంగాణలో రాజకీయ వేడి రగులుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా కేశంపేటలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ఎదురెదురు పడ్డారు. రెండు పార్టీల కార్యకర్తల నడుమ తోపులాట జరిగింది. పరస్పర దాడులు చేసుకున్నారు. పోటాపోటీగా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.
DK Aruna Vs Vamshi Chand Reddy: పొట్టు పొట్టు కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలు
TG: రంగారెడ్డి జిల్లా కేశంపేటలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ఎదురెదురు పడ్డారు. రెండు పార్టీల కార్యకర్తల నడుమ తోపులాట జరిగింది. పరస్పర దాడులు చేసుకున్నారు.
Translate this News: