EC Notices to Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల వరంగల్ సభలో కేటీఆర్పై (KTR) సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఈసీకి బీఆర్ఎస్ (BRS) ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన ఈసీ సురేఖకు నోటీసులు జారీ చేసింది. స్టార్ క్యాంపెయినర్గా, మంత్రిగా ఉన్న నేపథ్యంలో మరింత బాధ్యతగా ఉండాలని నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తప్పు బట్టింది. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా, మంత్రి పదవిలో ఉన్న నేపథ్యంలో మరింత బాధ్యతగా ఉండాలని నోటీసుల్లో పేర్కొంది.
పూర్తిగా చదవండి..Konda Surekha: మంత్రి కొండా సురేఖకు షాక్.. ఈసీ నోటీసులు
TG: మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల వరంగల్ సభలో కేటీఆర్పై సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. స్టార్ క్యాంపెయినర్గా, మంత్రిగా ఉన్న నేపథ్యంలో మరింత బాధ్యతగా ఉండాలని ఆమెకు నోటీసులు జారీ చేసింది.
Translate this News: