Elections : ఏపీ సీఎం జగన్(AP CM Jagan) పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ(CPI K Ramakrishna) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీలో భూ హక్కు చట్టం రైతుల పాలిట యమపాశం అని దుయ్యబట్టారు. పేదల భూములు దోపిడి అవుతాయని తెలిపారు. మద్యపానం నిషేదించాకే ఎన్నికల్లో ఓటు అడుగుతానని చెప్పిన జగన్.. ఇప్పుడు ఒక్క హామీ అమలు చేయకుండా ఎన్నికలకు పోవడం సిగ్గుచేటు అని విమర్శలు గుప్పించారు.
పూర్తిగా చదవండి..CPI Ramakrishna : ఎన్నికలకు పోవడం సిగ్గుచేటు.. జగన్ పై రామకృష్ణ విమర్శలు
ఏపీలో భూ హక్కు చట్టం రైతుల పాలిట యమపాశం అన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ. మద్యపానం నిషేదించాకే ఎన్నికల్లో ఓటు అడుగుతానని చెప్పిన జగన్.. ఒక్క హామీ అమలు చేయకుండా ఎన్నికలకు పోవడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు.
Translate this News: