Congress : ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) కి కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. లోక్ సభ ఎన్నిక(Lok Sabha Elections) ల్లో భాగంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఈసీ(EC) కి ఫిర్యాదు చేసింది. మంగళవారం ఏప్రిల్ 30న మెదక్ జిల్లా అల్లాదుర్గంలో జరిగిన ఎన్నికల సమావేశంలో కులం, మతం పేరుతో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నించినట్లు భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్ కు లేఖ రాసింది. దీనిపై వెంటనే స్పందించి మోడీపై చర్య తీసుకోవాలని కోరింది.
పూర్తిగా చదవండి..Congress : మోడీకి షాక్ ఇచ్చిన కాంగ్రెస్.. ఈసీకి ఫిర్యాదు!
ప్రధాని మోడీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఈసీకీ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో జరిగిన ఎన్నికల సమావేశంలో కులం, మతం పేరుతో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నించినట్లు లేఖ రాసింది. వెంటనే మోడీపై చర్యలు తీసుకోవాలని కోరింది.
Translate this News: