TS News : కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ(PM Modi) పై తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి రేవంత్(CM Revanth Reddy) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ఈ పదేళ్ల అధికారంలో తెలంగాణకు ఇచ్చిందేమీ లేదన్నారు. ఈ మేరకు లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్(Congress) మంగళవారం జమ్మికుంటలో జనజాతర పేరిట బహిరంగా సభ నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. తెలంగాణకు గాడిద గుడ్డు, ఏపీకి మట్టి, కర్నాటకకు ఖాళీ చెంబు ఇచ్చారంటూ తనదైన స్టైల్ లో విమర్శలు గుప్పించారు.
పూర్తిగా చదవండి..CM Revanth : తెలంగాణకు గాడిద గుడ్డు, ఏపీకి మట్టి.. మోడీపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు!
ప్రధాని మోడీపై తెలంగాణ సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల పాలనలో మోడీ తెలంగాణకు ఇచ్చిందేమీ లేదన్నారు. తెలంగాణకు గాడిద గుడ్డు, ఏపీకి మట్టి, కర్నాటకకు ఖాళీ చెంబు ఇచ్చారంటూ విమర్శలు గుప్పించారు. మోడీని ఓడించాల్సిందే అన్నారు.
Translate this News: