ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. నదిలో మునిగిపోతున్న తండ్రిని కాపాడబోయి కూతురు మృతి చెందింది. ఇక వివరాల్లోకి వెల్తే.. కమలాపురం సమీపంలో ఉన్న గోదావరి నది వద్దకు నిఖిత అనే అమ్మయి.. తన తండ్రితో కలిసి వెళ్లింది. ముందుగా తండ్రి సరదాగా స్నానం చేసేందుకు గోదావరిలో దిగాడు. అయితే లోతు ఎక్కువగా ఉండటంతో అతను మునిగిపోతుండగా.. ఒడ్డున ఉన్న కూతురు చేయి అందించి బయటికి లాగింది.
పూర్తిగా చదవండి..Telangana: నీటిలో మునిగిపోతున్న తండ్రిని కాపాడి.. కూతురు మృతి
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. నదిలో మునిగిపోతున్న తండ్రిని కాపాడబోయి కూతురు మృతి చెందింది. తండ్రి గోదావరిలో స్నానానికి దిగి మునిగిపోతుండగా.. ఒడ్డున ఉన్న కూతురు చేయి అందించి బయటకి లాగింది. ఈ క్రమంలోనే కాలుజారి నీటిలో మునిగి మృతి చెందింది.
Translate this News: