గుజరాత్, యూపీలో ముస్లింలనే లక్ష్యం చేసుకుని బీజేపీ దాడులు చేయిస్తుందంటూ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఈ మేరకు గుజరాత్ లోని జునాగఢ్, బులంద్ షహర్ లకు సంబంధించిన రెండు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జునాగఢ్, ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లలో ముస్లిం వర్గానికి చెందిన పలువురు యువకులను కొట్టారంటూ ఆరోపించారు.
పూర్తిగా చదవండి..ముస్లింలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారు: అసదుద్దీన్ ఒవైసీ
గుజరాత్, యూపీలో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారంటూ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో రెండు వీడియోలను పోస్టు చేశారు. రెండు వీడియోలు జునాగఢ్, బులంద్షహర్లలో జరిగిన రెండు సంఘటనలకు సంబంధించినవి. ముస్లిం పురుషులను కొట్టిన ఈ రెండు ఘటనలపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు.
Translate this News: