AP Pensions: పెన్షన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రాష్ట్రంలో పెన్షన్ దారులకు పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలతో విధివిధానాల్లో మార్పులు చేసింది. ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్లతో పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పూర్తిగా చదవండి..AP Pensions: పెన్షన్ల పంపిణీపై కీలక ప్రకటన
AP: పెన్షన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1న బ్యాంకు ఖాతా ఉన్నవాళ్లకు డీబీటీ ద్వారా వల్ల అకౌంట్లోనే పెన్షన్ నగదును జమ చేయనుంది. బ్యాంకు ఖాతా లేనివారికి ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు ఇవ్వనుంది. పెన్షన్ల కోసం సచివాలయానికి రావద్దని కోరింది.
Translate this News: