చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన ఘటనకు నిరసనగా వైసీపీ రేపు చిత్తూరు జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. ఈ మేరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పుంగనూరు దాడి ఘటన వెనుక ఉంది చంద్రబాబే అని మంత్రి ఆరోపించారు. చంద్రబాబు ప్రాజెక్టుల పరిశీలన పేరుతో 200 మంది రౌడీ మూకలను తీసుకొచ్చి ప్రశాంతంగా ఉన్న ప్రాంతాన్ని రణరంగంగా మార్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ దాడి చేసి వైసీపీనే దాడి చేయించినట్లు నమ్మబలికే ప్రయత్నం చేశారన్నారు. కాగా ఈ దాడిలో టీడీపీ-వైసీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.
పూర్తిగా చదవండి..చిత్తూరు జిల్లా బంద్కు వైసీపీ పిలుపు
చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన ఘటనకు నిరసనగా వైసీపీ రేపు చిత్తూరు జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. ఈ మేరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
Translate this News: