హిందూమతంలో, జగన్నాథుని తీర్థయాత్ర చాలా పవిత్రమైన కార్యంగా పరిగణిస్తారు. పంచాంగ ప్రకారం, జగన్నాథ యాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం రెండవ తేదీన జరుపుకుంటారు. ఈసారి జగన్నాథయాత్ర మంగళవారం, జూన్ 23, 2023న జరగనుంది. ఈ పవిత్ర యాత్రలో జగన్నాథుడు మాత్రమే కాకుండా అతని అన్న బలరాముడు, సోదరి సుభద్ర కూడా రథయాత్రకు తీసుకెళ్తారు. జగన్నాథ రథయాత్రలో పాల్గొనడం ద్వారా అన్ని తీర్థయాత్రల ఫలాలు లభిస్తాయని మత విశ్వాసం. ఈయాత్రకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..పూరీ జగన్నాథ రథయాత్ర ప్రత్యేకత ఏంటి? ఈ ఏడాది ఎప్పుడు జరగనుంది..!!
ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథ రథయాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శుక్ల పక్షం రెండవ రోజున జరుపుకుంటారు. ఈ జగన్నాథ రథయాత్ర జరుపుకోవడానికి కారణం ఏంటి..? జగన్నాథ రథయాత్ర యొక్క మతపరమైన ప్రాముఖ్యత మీకు తెలుసా?
Translate this News: