YCP Vijaysai Reddy:నెల్లూరు కలెక్టరేట్లో లోక్ సభ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలనకు హాజరైయ్యారు వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు లోక్ సభ స్థానానికి దాఖలు చేసిన రెండు సెట్ల నామినేషన్లనూ రిటర్నింగ్ అధికారి ఆమోదించారని తెలిపారు. ఈ క్రమంలోనే టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కు సంబంధించి కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేశామన్నారు. విదేశాల్లోని పెట్టుబడులకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించలేదన్నారు. ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..Vijaysai Reddy: టీడీపీ ఎంపీ అభ్యర్థి నామినేషన్ పై విజయసాయి రెడ్డి అభ్యంతరం..!
నెల్లూరు టీడీపీ లోక్సభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్పై కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేశామన్నారు వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. విదేశాల్లోని పెట్టుబడులకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించలేదన్నారు. ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
Translate this News: