Hyderabad: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలన్ని ప్రచారాలతో దూసుకుపోతున్నాయి. జాతీయ పార్టీల నేతలు తెలంగాణలో ప్రచారం చేయడానికి క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ నేడు రాత్రి హైదరాబాద్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో బేగంపేట్ నుంచి రాజ్ భవన్ మార్గంలో రాత్రి 7.50 నుంచి రేపు ఉదయం 8.25 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Hyderabad: హైదరాబాద్ కు ప్రధాని మోదీ.. ఈ రూట్ లో ట్రాఫిక్ ఆంక్షలు..!
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ నేడు రాత్రి హైదరాబాద్ కు రానున్నారు. ఈ క్రమంలో బేగంపేట్ నుంచి రాజ్ భవన్ మార్గంలో రాత్రి 7.50 గంటల నుంచి 8.25 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
Translate this News: