ప్రజలను మోసం చేసి అందినకాడికి దోచుకోవాలని సైబర్ నేరగాళ్లు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో స్మార్ట్ఫోన్ యూజర్లు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు డిజిటల్ ప్రైవసీని రక్షించడం, ఫైనాన్షియల్ అకౌంట్లను మానిటర్ చేయడం కీలకం. డిజిటల్ ప్రైవసీ రక్షణలో భాగంగా ముందు డివైజ్లో యాప్ పర్మిషన్లు సక్రమంగా మేనేజ్ చేయాలి. లేకపోతే ఫోన్లో ఉండే వ్యక్తిగత, ఆర్థిక పరమైన కీలక సమాచారం మోసగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉంది.
పూర్తిగా చదవండి..ఆన్లైన్ స్కామ్స్కు చెక్ పెట్టే టిప్స్..
నేటి డిజిటల్ ప్రపంచంలో దాదాపు అందరి దగ్గర స్మార్ట్ఫోన్ కనిపిస్తోంది. చాలా మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. అదే సంఖ్యలో ఆన్లైన్ స్కామ్స్ సంఖ్య కూడా పెరిగింది.ఈ క్రమంలో ఆండ్రాయిడ్ యాప్ పర్మిషన్లను ఎలా సమర్థవంతంగా నిర్వహించాలో తెలుసుకుందాం.
Translate this News: