2011లో ఇదే రోజున, భారత జట్టు శ్రీలంకను ఓడించి ప్రపంచ కప్ (ICC ప్రపంచ కప్ 2011) గెలుచుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 274 పరుగులు చేయగా, భారత జట్టు 48.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
పూర్తిగా చదవండి..World cup: వరల్డ్ కప్ విజయానికి 13 ఏళ్లు!
2011 ప్రపంచకప్ ఫైనల్ను ఎవరు మర్చిపోగలరు? ఏప్రిల్ 2...భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన తేదీ. ఎంఎస్ ధోని సారథ్యంలో టీమిండియా చరిత్ర సృష్టించిన రోజును సగటు భారత క్రికెట్ అభిమాని మర్చిపోవటం చాలా కష్టం.
Translate this News: