Telangana : తెలంగాణ మలి దశ ఉద్యమకారుడు, అమరుడు శ్రీకాంతాచారి(Srikanthachari) తల్లి శంకరమ్మ కాంగ్రెస్(Congress) లో చేరారు. ఇన్నాళ్లుగా బీఆర్ఎస్(BRS) లో ఉన్న శంకరమ్మను ఏఐసీసీ తెలంగాణ ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్సీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పీ పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే శంకరమ్మ ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ని కలిసిన విషయం తెలిసిందే. అయితే శంకరమ్మకు రేవంత్ సర్కార్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతున్నట్లు సన్నిహిత వర్గాల్లో చర్చనడుస్తోంది.
పూర్తిగా చదవండి..Breaking : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి శ్రీకాంతాచారి తల్లి!
తెలంగాణ మలి దశ ఉద్యమకారుడు, అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ లో చేరారు. ఇన్నాళ్లుగా బీఆర్ఎస్ లో ఉన్న శంకరమ్మను ఏఐసీసీ తెలంగాణ ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్సీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పీ పార్టీలోకి ఆహ్వానించారు.
Translate this News: