Ananthapur: దేశవ్యాప్తంగా పెట్రోల్ (Petrol) బంకుల్లో వరుస దొంగతనాలు జరగడం కలకలం రేపుతోంది. నగరం, ఊరు చివర ఉన్న పెట్రోల్ బంకులే లక్ష్యంగా మూడు రాష్ట్రాల్లో వరుస దోపిడీలకు పాల్పడుతున్న పార్థీ గ్యాంగ్ ను అనంతపురం సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రలో కరుగు గట్టిన నేరాలకు పాల్పడే ముఠా గుర్తింపు పొందిన పార్థీ గ్యాంగ్ గత కొన్ని రోజులుగా పెట్రోల్ బంకులే లక్ష్యంగా దోపిడీ చేస్తున్నారు. అర్థరాత్రి 12:30 గంటలు 2 గంటల మధ్యలో పెట్రోలు బంకు వద్దకు చేరుకుని డీజిల్ దొంగతనం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పూర్తిగా చదవండి..Crime: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ దొంగలు.. ఆ బంకులే లక్ష్యంగా దోపిడీ
ఊరి చివర ఉన్న పెట్రోల్ బంకులే లక్ష్యంగా మూడు రాష్ట్రాల్లో వరుస దోపిడీలకు పాల్పడుతున్న పార్థీ గ్యాంగ్ ను అనంతపురం సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల దగ్గర మూడు లక్షల నగదు, రెండు లారీలు, చేతి పంపులు, పైపు, డీజిల్ క్యాన్లు స్వాధీనం చేసుకున్నారు.
Translate this News: