Parenting Tips For Children’s : పిల్లలు(Children’s) చదువుకుంటారు కానీ కొంతమంది వెంటనే మర్చిపోతారు. మరి కొంతమందికి ఎగ్జామ్ టైమ్(Exam Time) లో చదివింది గుర్తు రాదు. పూర్వం ప్రజలు బ్రహ్మ ముహూర్తంలో లేచి చదువుకునేవారు. ఉదయాన్నే లేచి మెదడును అధ్యయనం చేయడం వల్ల దాని పనీతిరు పెరుగుతుంది. ఏకాగ్రత కూడా పెరుగుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతోపాటు ఏ సబ్జెక్టునైనా గుర్తుంచుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది. పొద్దున్న వాతావరణంలో నిశ్శబ్దం ఉంటుంది. ఇది మనస్సు, మెదడు రెండింటినీ ప్రశాంతంగా ఉంచుతుంది. ప్రశాంతంగా ఏ విషయం గురించైనా ఆలోచించి ధ్యానం చేయవచ్చు. ఈ సమయంలో చదువుకోవడం వల్ల మెదడు రిలాక్స్ అవుతుంది. ఏకాగ్రత బాగుంటుంది. ఇతర ఆలోచనలు మనసులోకి రానప్పుడు మీరు మరింత సరిగ్గా చదువుకోవచ్చు.
పూర్తిగా చదవండి..Parenting Tips : ఏ సమయంలో చదివితే పిల్లలకు చదివింది గుర్తుంటుంది..? ఏకాగ్రత పెంచే చిట్కాలు..!
పిల్లలు ఏం చదివారో నోట్స్ మీద రాసుకోవాలి. కొన్ని నెలల తర్వాత ఆ నోట్స్ చూస్తే చదవిందంతా గుర్తురావాలి. ఇక బ్రహ్మ ముహూర్తంలో లేచి చదువుకుంటే చదివింది బాగా గుర్తుంటుంది. ఉదయం 4 నుంచి 6 గంటల మధ్య చదువుకోవడాన్ని ఉత్తమ సమయంగా భావిస్తారు.
Translate this News: