విశాఖపట్నంలో కిడ్నాప్ కలకలం రేపిన ఘనట సుఖాంతంగా ముగిసింది. కిడ్నాపైన ప్రముఖ ఆడిటర్, రియల్టర్ జీవీ, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడు, అతని భార్య విశాఖ- ఏలూరు రోడ్డులో ఆచూకీని పోలీసులు కనిపెట్టిన్నారు. నలుగురు కిడ్నాపర్లను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు హేమంత్గా గుర్తించిన పోలీసులు.. కిడ్నాపైన గంటలోనే కేసుకు చేధించారు. 17 బృందాలతో స్పెషల్ సెర్చ్ ఆపరేషన్ చేశారు. దాంతో కిడ్నాప్ కథ సుఖాంతంగా ముగిసిందన్నారు.
పూర్తిగా చదవండి..ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్.. ఏం జరిగింది?
Translate this News: