JAMMU AND KASHMIR: కశ్మీర్.. దశాబ్దాల రక్తపాతానికి సాక్ష్యం.. భారత్లో వీలినం నాటి నుంచే కశ్మీర్ ఓ సమస్యాత్మక ప్రాంతం..! అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిస్థితి మారుతుందని.. మారిందని కేంద్రం అనేక సందర్భాలు చెప్పుకొస్తున్నా ఇప్పటికీ ఉగ్రవాద కార్యకలాపాలు యాక్టివ్గానే కొనసాగుతున్నయన్న వాదన వినిపిస్తోంది. ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్న సైనికులు, సామాన్యుల విషాద కథలు ఇంకా కళ్లకు కడుతూనే ఉన్నాయి. ఉగ్రవాదుల పీడనలోనే కశ్మీర్ ప్రజలు ఇంకా ఉన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇందులో నిజమెంత? అమిత్షా ప్రకటించిన జీరో టెర్రర్ ప్లాన్ అసలు వర్కౌట్ అవుతుందా? కశ్మీర్లో గ్రౌండ్ రియాల్టీపై ఆర్టీవీ స్పెషల్ స్టోరీ అందిస్తోంది!
పూర్తిగా చదవండి..JAMMU AND KASHMIR: ఉగ్రవాదం పై అమిత్ షా జీరో టెర్రర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
ఆర్టికల్ 370 రద్దు తర్వాత మిలిటెన్సీ దెబ్బతిన్నప్పటికీ, అది కొత్త మార్గాల్లో రూపుదిద్దుకుంది. ఎందుకంటే హైబ్రిడ్ మిలిటెన్సీ అస్త్రంగా ఉగ్రవాదులు పావులు కదుపుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
Translate this News: