Encounter : చత్తీస్గడ్(Chhattisgarh) లోని బస్తర్ ప్రాంతం(Bastar Area) లో భారీ ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ లో 29 మంది మావోయిస్టులు(Maoists) మరణించారు. శుక్రవారం నాడు బస్తర్ సెగ్మెంట్ కు తొలి విడత లోక్ సభ ఎన్నికలు(Lok Sabha Elections) జరగనున్నాయి. ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు మావోయిస్టులు లేఖను విడుదల చేశాయి.
పూర్తిగా చదవండి..Bastar : ఎన్ కౌంటర్ లో మృతి చెందిన వారిని గుర్తించిన అధికారులు!
ఎన్ కౌంటర్ లో మృతి చెందిన 29 మంది మావోయిస్టులను పోలీసులు గుర్తించారు. వారిలో తెలంగాణకు చెందిన ముఖ్యనేతలు శంకర్, లలిత, సుజాత ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.శంకర్ స్వగ్రామం చల్లగరిగె, చిట్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా .
Translate this News: