ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. భారత్ లో గత కొంతకాలంగా వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వరుస భూకంపాలతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో టర్కీ, సిరియా లో వచ్చిన భూకంపం పెను ప్రళయం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ భూకంప ధాటికి ఏకంగా 50 వేల మందికి పైగా చనిపోయారు. కోట్ల ఆస్ధి నష్టం వాటిల్లింది. భారత్ లో కూడా ఈ మద్య వరుసగా భూకంపాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఉత్తర భారతాన్ని భూకంపం వణికించింది. ఇక అసలు వివరాల్లోకి వెళితే..
పూర్తిగా చదవండి..ఉత్తరాదిని వణికిస్తున్న భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం!
Translate this News: