Kurnool: ఏపీలోని కర్నూలు జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. బనగానపల్లెలో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై మరొకరు రాళ్ళు రువుకున్నారు టీడీపీ, వైసీపీ కార్యకర్తలు. బనగానపల్లె మార్కెట్ ఏరియాలో ప్రచారానికొచ్చారు టీడీపీ అభ్యర్థి బీసీ జనార్ధన్ రెడ్డి భార్య ఇందిరమ్మ. అయితే, అదే టైమ్ లో వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి కోడలు మేధాశ్రీ ప్రచారానికి వచ్చారు.
పూర్తిగా చదవండి..Kurnool: కర్నూలు జిల్లాలో హై టెన్షన్.. కొట్టుకున్న టీడీపీ, వైసీపీ నాయకులు..!
కర్నూలు జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. బనగానపల్లెలో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై మరొకరు రాళ్ళు రువుకున్నారు టీడీపీ, వైసీపీ కార్యకర్తలు. బనగానపల్లె మార్కెట్ ఏరియాలో ఇరువర్గాలు ఒక్కసారిగా ఎదురుపడటంతో ఆందోళన పరిస్థితి కనిపిస్తోంది.
Translate this News: