YS Jagan : ఏపీ(AP) లోని జగన్ సర్కార్(Jagan Sarkar) కు ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది. పోలింగ్(Polling) కు ముందు వివిధ పథకాలకు సంబంధించిన నగదు బదిలీపై ఆంక్షలు విధించింది. ఎన్నికల తర్వాతనే ఆ నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని స్పష్టం చేసింది. వివిధ పథకాలకు నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అయితే.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఇటీవల ఈసీని ఈ పథకాల నగదు బదిలీకి అనుమతి కోరింది జగన్ ప్రభుత్వం. దీంతో స్పందించిన ఈసీ కోడ్(Election Code) అమలులో ఉన్న ఈ సమయంలో నగదు బదిలీ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: AP Elections: పల్నాడు జిల్లాలో ముగ్గురు పోలీస్ అధికారులపై వేటు!
Jagan-EC : జగన్ సర్కార్ కు ఈసీ బిగ్ షాక్
ఏపీలో వివిధ పథకాలకు సంబంధించిన నగదు బదిలీపై ఈసీ ఆంక్షలు విధించింది. ఎన్నికలు ముగిసే వరకు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు బదిలీ చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Translate this News: