• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar
  • Skip to footer
Rtvlive.com

Rtvlive.com

News Updates from Andhra Pradesh and Telangana

  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • ట్రెండింగ్
  • వైరల్
  • బిజినెస్
  • స్పోర్ట్స్
  • జాబ్స్
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • ఖమ్మం
    • వరంగల్
    • మెదక్
    • మహబూబ్ నగర్
    • నిజామాబాద్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
  • ఆంధ్రప్రదేశ్
    • విజయవాడ
    • తిరుపతి
    • వైజాగ్
    • ఒంగోలు
    • శ్రీకాకుళం
    • కర్నూలు
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • అనంతపురం
    • విజయనగరం
    • నెల్లూరు
    • గుంటూరు
    • కడప
  • హైదరాబాద్
  • వరంగల్
  • నిజామాబాద్
  • విజయవాడ
  • వైజాగ్
Home » విజయవాడలో బీభత్సం.. విరిగిపడ్డ కొండచరియలు

విజయవాడలో బీభత్సం.. విరిగిపడ్డ కొండచరియలు

Published on July 26, 2023 10:25 am by Vijaya

విజయవాడలో కొన్ని రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు కారణంగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుపై కొండ చర్యలు వీరిగి పడడంతో ఘాట్‌రోడ్‌ను రాత్రికి రాత్రికి అధికారులు మూసివేశారు. భక్తులకు కనకదుర్గ నగర్‌లోని లిఫ్ట్ మార్గం ద్వారా దర్శన సౌకర్యం కల్పిస్తునట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Translate this News:

 

ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా విజయవాడ కస్తూరిబాయిపేట (Vijayawada Kasturibaipet)లో కొండ చరియలు విరిగిపడి నాలుగు ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొండచరియలు విరిగిపడిన సమయంలో ఇంట్లో ఉన్న అరుణ అనే మహిళకు గాయాలయ్యాయి. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కొండ చరియలు (Landslide) విరిగిపడ్డాయి. బాధితులను సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్‌ బాబూరావు ( ch baburao) పరామర్శించారు. గతంలోనూ అనేక సార్లు ఈ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడినా ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టలేదని బాబురావు విమర్శించారు. ఎన్నో ఏళ్లుగా కొండ ప్రాంతంలో అనేక కుటుంబాలు నివసిస్తున్నాయని, వారి రక్షణకు విజయవాడ ( vijayawada) నగర పాలక సంస్థ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇళ్లు దెబ్బతిన్న కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.

ఉమ్మడి విశాఖ (vishaka) జిల్లా కేకే లైన్‌లో కొండ చరియలు విరిగిపడ్డాయి. బండరాళ్ళు రైల్వే ట్రాక్‌పై పడడంతో విద్యుత్ వైర్లు తెగి పడ్డాయి. దీంతో కేకే లైన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. కిరండోల్ నుంచి విశాఖ వెళ్లే నైట్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అధికారులు నిలిపివేశారు. వెంటనే మరమ్మతులు చేపట్టారు. ఈ ఘటన జూలై 11న జరిగింది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరోవైపు మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముంబైని వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు రాయ్‌ఘడ్‌ (Raigad)లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందారు. శిథిలాల్లో మరికొంతమంది చిక్కుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్కడికి చేరుకున్న NDRF బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

Primary Sidebar

Breaking: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా

Breaking: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా

Donald Trump

Donald Trump: అవును అతను మోసం చేశాడు…తేల్చిచెప్పిన న్యూయార్క్ జడ్జ్

ind vs aus third match

 ind vs aus: భారత్-ఆస్ట్రేలియా మూడవ వన్డే…టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

Khairatabad Ganesh: రేపు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర సాగేది ఎలాగంటే..?

Khairatabad Ganesh: రేపు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర సాగేది ఎలాగంటే..?

lokesh: ఏపీ హైకోర్టులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్

lokesh: ఏపీ హైకోర్టులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్

Chandrababu Case: ఉండవల్లి రిట్ పిటిషన్ మరో బెంచ్ కు బదిలీ

Chandrababu Case: ఉండవల్లి రిట్ పిటిషన్ మరో బెంచ్ కు బదిలీ

BSNL కస్టమర్లకు గుడ్ న్యూస్..600జీబీ డేటా.. ఏడాదిపాటు ఫ్రీ కాలింగ్..ఈ బెస్ట్ ప్లాన్ పై ఓ లుక్కేయండి..!!

BSNL కస్టమర్లకు గుడ్ న్యూస్..600జీబీ డేటా.. ఏడాదిపాటు ఫ్రీ కాలింగ్..ఈ బెస్ట్ ప్లాన్ పై ఓ లుక్కేయండి..!!

Malla Reddy: మల్కాజ్‌గిరిలో మైనంపల్లి వర్సెస్ మల్లారెడ్డి

Malla Reddy: మల్కాజ్‌గిరిలో మైనంపల్లి వర్సెస్ మల్లారెడ్డి

Footer

Copyright © 2023 · Rayudu Vision Media Limited | Technology Powered by CultNerds
About Us | Disclaimer | Contact Us | Feedback & Grievance | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap
RTV News provides latest Telugu Breaking News, Political News
Telangana & AP News headlines Live, Latest Telugu News Online