Revanth Reddy Vs Harish Rao in Telangana Assembly: ఈ రోజు అసెంబ్లీ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) రావుల మధ్య మాటల యుద్దం జరిగింది. పరోక్షంగానే ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటూ దూషించుకున్నారు. ముందుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారంటూ రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. కరీంనగర్ నుంచి తరిమికొడితే మహబూబ్నగర్ వాసులు ఎంపీగా గెలిపించారంటే పరోక్షంగా కేసీఆర్ను ఉద్దేశిస్తూ రేవంత్ విమర్శించారు.
పూర్తిగా చదవండి..Revanth Vs Harish: హరీశ్ పచ్చి అబద్ధాల కోరు.. దొంగ బుద్ది మార్చుకోవాలి: సీఎం రేవంత్
ఈ రోజు అసెంబ్లీలో సీఎం రేవంత్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం జరిగింది. హరీశ్ పచ్చి అబద్ధాలు చెబుతారంటూ రేవంత్ ఆరోపించారు. దీంతో తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని హరీశ్ సెటైర్ వేశారు.
Translate this News: