ఆగష్టులో తిరుమలకి వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్ జారీ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద గల పుష్కరిణిలో నీటిని పూర్తిగా తొలగించి.. పైపులైన్ల మరమ్మత్తులు, సివిల్ పనులు చేపట్టాలని టీటీడీ నిర్ణయించింది. ఈ కారణంతో ఆగష్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పుష్కరిణిని మూసివేయాలని నిర్ణయించింది.
పూర్తిగా చదవండి..ఆగష్టులో తిరుమలకి వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్
Translate this News: