TDP: జగన్ దుర్మార్గపు పాలన అంతం అవ్వడం ఖాయం.. బుడ్డా రాజశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!
ఆత్మకూరులో శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి దెబ్బకి జగన్ దుర్మార్గపు పాలన అంతం అవ్వడం ఖాయమన్నారు. దళితులను వేధించడం తప్ప వైసీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని దుయ్యబట్టారు.
Translate this News: పూర్తిగా చదవండి..