కళ్లతోనే కామెడీని పలికించగల హాస్యదిగ్గజం, టాలీవుడ్ మీమ్స్ మహారాజు బ్రహ్మానందం శనివారం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిశారు. భార్య లక్ష్మి, పెద్ద కుమారుడు రాజా గౌతమ్తో కలిసి శనివారం సాయంత్రం ప్రగతి భవన్కు వెళ్లారు. తన చిన్న కొడుకుడు సిద్ధార్థ్ పెళ్లికి సీఎం కేసీఆర్ను ఆహ్వానించారు.
పూర్తిగా చదవండి..కుటుంబ సమేతంగా సీఎమ్ కేసీఆర్ ను కలిసిన బ్రహ్మానందం…ఎందుకంటే…!?
కళ్లతోనే కామెడీని పలికించగల హాస్యదిగ్గజం, టాలీవుడ్ మీమ్స్ మహారాజు బ్రహ్మానందం శనివారం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిశారు. భార్య లక్ష్మి, పెద్ద కుమారుడు రాజా గౌతమ్తో కలిసి శనివారం సాయంత్రం ప్రగతి భవన్కు వెళ్లారు. తన చిన్న కొడుకుడు సిద్ధార్థ్ పెళ్లికి సీఎం కేసీఆర్ను ఆహ్వానించారు.న కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను బ్రహ్మానందం దంపతులు కేసీఆర్-శోభ దంపతులకు అందజేశారు.హైదరాబాద్లో జరగబోయే కళ్యాణమహోత్సవానికి తప్పకుండా హాజరుకావాలని బ్రహ్మానందం కేసీఆర్ను కోరారు.ఈ సందర్భంగా బ్రహ్మిదంపతులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
Translate this News: