Vizianagaram: పార్వతీపురం బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీలో ఉంటూ కొంతమంది పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవన్నారు.
పూర్తిగా చదవండి..BJP: సస్పెన్షన్ వేటు తప్పదు.. శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు..!
బీజేపీలో ఉంటూ కొంతమంది పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్వతీపురం జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాస్. సోషల్ మీడియాలో పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై సస్పెన్షన్ వేటు తప్పదన్నారు.
Translate this News: