ఇటీవల కాలంలో చాలామందిని వేధిస్తున్న జీవనశైలి వ్యాధి డయాబెటిస్ (Diabetes). దీని బారిన పడిన వారి రక్తంలో చక్కెర స్థాయిలు సరిగా ఉండవు. దీంతో గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండ వ్యాధి, అంధత్వం వంటి అనారోగ్యాల ముప్పు పెరుగుతుంది. అందుకే మధుమేహ బాధితులు షుగర్ లెవల్స్ సరిగా మేనేజ్ చేసే ఆహారం తినాలి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తూ, తీవ్రమైన అనారోగ్యాల ముప్పును తగ్గించే ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ (Plant based food items) వీరికి మంచివని చెబుతున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ శిల్పా జోషి. ఆమె ఏబీపీ లైవ్ వెబ్సైట్తో మాట్లాడుతూ.. డయాబెటిస్ ఉన్నవారు ఎలాంటి భయం లేకుండా కొన్ని మొక్కల ఆధారిత ఆహార పదార్థాలు తినొచ్చని చెప్పారు. అవేంటంటే..
పూర్తిగా చదవండి..షుగర్ పేషెంట్స్కు బెస్ట్ ఫుడ్స్..
మధుమేహ బాధితులు షుగర్ లెవల్స్ సరిగా మేనేజ్ చేసే ఆహారం తినాలి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తూ, తీవ్రమైన అనారోగ్యాల ముప్పును తగ్గించే ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ వీరికి మంచివని వైద్యులు చెబుతున్నారు.
Translate this News: