Vijayawada: విజయవాడ పార్లమెంట్ బరిలో ఈసారి అన్నదమ్ములు నువ్వా నేనా అని తలపడుతున్నారు. కేశినేని బ్రదర్స్లో గెలిచేది ఎవరో చూద్దాం. మొన్నటి వరకు టీడీపీ ఎంపీగా ఉన్న కేశినేని నాని ఇప్పుడు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆయన సోదరుడు కేశినేని చిన్ని టీడీపీ అభ్యర్థి.
పూర్తిగా చదవండి..AP Gama changer: విజయవాడలో అన్నదమ్ముల పోరు.. విజేత ఎవరో చెప్పేసిన ఆర్టీవీ స్టడీ!
విజయవాడ పార్లమెంట్ బరిలో ఈసారి అన్నదమ్ములు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని, టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని బరిలో దిగగా ఆర్టీవీ స్టడీలో విజేత ఎవరో తేలిపోయింది. పూర్తి వివరాలకోసం ఈ ఆర్టికల్ చదవండి.
Translate this News: