Machilipatnam: మచిలీపట్నం మొన్నటి వరకు వైసీపీ ఎంపీగా ఉన్న బాలశౌరి ఇప్పుడు జనసేన అభ్యర్థిగా బరిలో నిలిచారు. వైసీపీ నుంచి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన వ్యక్తిగత ఇమేజ్ కలిసి వచ్చే అంశం. మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాల్లో ఆయనకు కొంత క్రాస్ ఓటింగ్ జరిగే ఛాన్స్ ఉంది.
పూర్తిగా చదవండి..AP Gama changer: మచిలీపట్నంలో ఆ పార్టీ బోణీ కొడుతుందా.. ఆర్టీవీ స్టడీలో సంచలన రిజల్ట్స్!
మచిలీపట్నం ఎంపీ పోరు మరింత ఆసక్తికరంగా మారింది. జనసేన అభ్యర్థిగా బాలశౌరి, వైసీపీ నుంచి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎవరూ విజయం సాధిస్తారో చెప్పేసిన ఆర్టీవీ స్టడీ కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Translate this News: