Guntur: గుంటూరు పార్లమెంట్ స్థానానికి టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రచారంలో అందరికన్నా ముందున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆర్ధికంగా ఆయనకున్న బలం అడ్వాంటేజ్ అవుతోంది. ప్రత్యర్ధి పార్టీలోని కీలక నేతల్ని TDPలోకి తీసుకురావడంలో పెమ్మసాని సక్సెస్ కావడం కలిసొస్తుంది.
పూర్తిగా చదవండి..AP Gama changer: గుంటూరు స్థానం అతనిదే.. ఆర్టీవీ సంచలన స్టడీ వివరాలివే!
గుంటూరు ఎంపీ సీటు ఫైట్ హోరాహోరీగా నడుస్తోంది. టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్, వైసీపీ అభ్యర్ధి కిలారి వెంకట రోశయ్యలు గెలుపుకోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎవరూ విజయం సాధిస్తారో చెప్పేసిన ఆర్టీవీ స్టడీ కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Translate this News: