తూర్పుగోదావరి జిల్లాలో కీలక ఎంపీ సీట్ కాకినాడ. జనసేన నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. చలమలశెట్టి సునీల్ ఇక్కడ వరుసగా 3 సార్లు ఓడిపోయారు. గతంలో PRP, YCP తర్వాత TDP ఇప్పుడు YCP నుంచి సునీల్ పోటీ చేస్తున్నారు. తన తల్లి జన్మస్థలం నుంచి ఆయన నాలుగోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే 2019లో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల కన్నా సునీల్కు 70 వేల ఓట్లు ఎక్కువగా రావడం ఇంట్రస్టింగ్ పాయింట్. అయినా ఆయన ఓడిపోయారు.
పూర్తిగా చదవండి..AP Game Changer: కాకినాడ ఎంపీగా గెలిచేది అతనే.. ఆర్టీవీ స్టడీలో తేలిన లెక్కలివే!
కాకినాడ ఎంపీ స్థానం నుంచి జనసేన తరఫున తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, వైసీపీ తరఫున చలమశెట్టి సునీల్ పోటీ పడుతున్నారు. అయితే.. ఈ ఇద్దరిలో గెలిచేదెవరు? ఆర్టీవీ స్టడీలో ఏం తేలింది? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.
Translate this News: