YS Sharmila: వైసీపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు బీజేపీకి తొత్తులేనని విమర్శలు గుప్పించారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. కంటికి కనిపించని పొత్తు జగన్ పార్టీ అని అన్నారు. జగన్ బీజేపీ దత్త పుత్రుడని నిర్మలా సీతారామన్ చెప్పారన్నారు. మోడీ వారసుడిగానే జగన్ కొనసాగుతున్నారన్నారు. జగన్ బీజేపీకి తొత్తు కాబట్టే వైసీపీ అవినీతిలో కురుకుపోయినా ఇంత వరకూ చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..YS Sharmila: జగన్ బీజేపీకి దత్తపుత్రుడు.. అందుకే ఇంత వరకూ..
జగన్ బీజేపీకి దత్తపుత్రుడు కాబట్టే వైసీపీ అవినీతిలో కురుకుపోయినా చర్యలు తీసుకోలేదన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. పోలవరం ప్రాజెక్ట్ ను రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తానని అమిత్ షా చెప్పడం సిగ్గుచేటన్నారు. టీడీపీ, వైసీపీ, జనసేన.. బీజేపీకి లొంగిపోయిన పార్టీలని ఫైర్ అయ్యారు.
Translate this News: