Vishaka: విశాఖలో అడిషనల్ రిటర్నింగ్ అధికారి విజయలక్ష్మి ఓటింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కులం, మతం, అనే బేధం లేకుండా రాజ్యాంగం భారతీయులందరికీ ఓటు హక్కుని కల్పించిందని అడిషనల్ రిటర్నింగ్ అధికారి విజయలక్ష్మి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఎం విపి రైతు బజారులో ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ.. స్వీప్ కార్యక్రమాన్ని నగరంలో పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి నిర్వహించారు.
పూర్తిగా చదవండి..Vishaka: ఓటింగ్ పై అవగాహన కార్యక్రమం..!
విశాఖలో అడిషనల్ రిటర్నింగ్ అధికారి విజయలక్ష్మి ఓటింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం మన బాధ్యతని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు . 18 ఏళ్ల పైబడిన వారంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
Translate this News: