భారత్లోని అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుపాను మంగళవారం మరింత బలహీనపడి తీవ్ర తుఫాన్గా మారింది. ఆ తుపాను ప్రభావంతో ముంబై తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. వర్లీ తీర ప్రాంతంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఉత్తర ఈశాన్య దిశగా జుహు బీచ్వైపు రాకాసి అలలు దూసుకొస్తున్నాయి. దీంతో ముంబై కోస్ట్ గార్డు అధికారులు అప్రమత్తమయ్యారు.
పూర్తిగా చదవండి..తుపానుగా మారిన బిపర్జోయ్.. ముంబై తీరంలో ఎగిసిపడుతున్న అలలు..
Translate this News: