TDP, Janasena Manifesto: టీడీపీ కూటమి మేనిఫెస్టో విడుదలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. మేనిఫెస్టోపై బీజేపీ నేతల ఫొటో కనిపించలేదు. అంతేకాకుండా, మేనిఫెస్టో విడుదల సందర్భంగానూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ నేత సిద్ధార్థనాధ్సింగ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోను ఇస్తున్నా సిద్ధార్థనాధ్ సింగ్ వద్దంటూ నిరాకరించారు. తమ మేనిఫెస్టోను జాతీయ స్థాయిలో విడుదల చేశామన్నారు. అయితే, ఈ విషయంపై వైసీపీ సోషల్ మీడియా తెగ ట్రోల్స్ చేస్తోంది. కూటమి హామీలకు బీజేపీ గ్యారెంటీ లేదా? అనే అనుమానం వ్యక్తం చేస్తోంది.
పూర్తిగా చదవండి..TDP-JSP Manifesto: మేనిఫెస్టోపై కనిపించని బీజేపీ నేతల ఫొటో … హామీలకు బీజేపీ గ్యారెంటీ లేదా?
టీడీపీ కూటమి మేనిఫెస్టోపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. మేనిఫెస్టోపై బీజేపీ నేతల ఫొటో కనిపించకపోవడంతో వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తోంది. బీజేపీ నేత సిద్ధార్థనాధ్సింగ్ మేనిఫెస్టో కాపీని తీసుకోకపోవడంతో కూటమి హామీలకు బీజేపీ గ్యారెంటీ లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
Translate this News: