BJP MP Navaneet Sensational Comments : మహారాష్ట్ర(Maharashtra) లోని అమరావతి(Amaravati) కి చెందిన బీజేపీ(BJP) ఎంపీ నవనీత్ కౌర్(Navaneet Kaur) రాణా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. హైదరాబాద్ లో బీజేపీ అభ్యర్ధి మాధవీలత ప్రచారానికి వచ్చిన ఆమె ఎంఐఎం సోదరులపై వ్యాఖ్యలు చేశారు. పోలీసులు 15 నిమిషాల పాటు వెనుదిరిగితే.. మేమేం చేయగలమో చూపిస్తామని అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు.. కానీ మాకు 15 సెకన్లు మాత్రమే చాలు. సోదరిద్దరూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అన్నది కూడా తెలియదు అంటూ నవనీత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వీటి మీద ఎంఐఎం నేతలు విరుచుకుపడుతున్నారు.
పూర్తిగా చదవండి..Hyderabad : తమ్ముడూ మాకు 15సెకన్లు చాలు.. ఎంఐఎంపై బీజేపీ అభ్యర్ధి నవనీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు
2022లో హనుమాన్ చాలీసాతో సంచలనం సృష్టించిన బీజేపీ ఫైర్ బ్రాండ్, మాజీ నటి నవనీత్ కౌర్ ఎంఐఎం సోదరులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాకు 15 సెకన్లు మాత్రమే చాలు. సోదరిద్దరూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అన్నది కూడా తెలియదు అంటూ నవనీత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Translate this News: