ప్రపంచంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు అన్ని దేశాలకు విస్తరిస్తోంది. దీంతో ఇప్పటికే మనుషులు మాన్యువల్ గా చేయాల్సిన పనులను కంప్యూటర్లు, యంత్రాల సహాయంతో శరవేగంగా చేస్తున్నారు ఆయా కంపెనీలు. టెక్నాలజీ పరుగులు తీస్తున్న తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజురోజుకు తన అడ్వాన్స్మెంట్ చూపిస్తుంది. అన్ని పనులను చేసేలా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ అందుబాటులోకి వస్తుంది.
పూర్తిగా చదవండి..యాంకర్లకు కొత్త తలనొప్పిగా మారిన ఏఐ న్యూస్ యాంకర్ ‘లిసా’
అధునాతన టెక్నాలజీతో ప్రపంచం ముందుకు దూసుకెళ్తోంది. చాట్ జిపిటి ద్వారా రాయడం, చదవడం వంటి అనేక పనులను సునాయాసంగా చేస్తున్నాయి. తాజాగా.. కృత్రిమ మేధ సహాయంతో టీవీ యాంకర్లను కూడా టెలివిజన్ స్క్రీన్ మీదకు తీసుకువస్తున్నారు. దీంతో రియల్ యాంకర్లను తీసిపోని ఈ టెక్నాలజీని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇందేందిరయ్యా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Translate this News: