Mudragada Padmanabham: కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. వైసీపీ గత మేనిఫెస్టోలో 99% పూర్తి చేసారని.. మరి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మేనిఫెస్టోలో ఉన్న అంశాలు ఎంత వరకు అమలు చేశారు.. మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలు అమలు చేశానని చెప్పగల ధైర్యం మీకు ఉందా అని చంద్రబాబుని ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..Mudragada: పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటా.. ముద్రగడ సవాల్..!
కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానన్నారు. తన పేరును పద్మనాభం కాకుండా .. పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటానని సవాల్ చేశారు.
Translate this News: