MP Ram Mohan Naidu: శ్రీకాకుళం జిల్లా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, పాతపట్నం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మామిడి గోవిందరావు RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ఈ సందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ.. ఎంపీ రామ్మోహన్ వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిచి తిరుతారన్నారు.
పూర్తిగా చదవండి..MP Ram Mohan: ప్రజల తలరాతలు మార్చడానికే పొత్తులు..!
పొత్తులు రాష్ట్ర ప్రజల తలరాతలు మార్చడానికేనన్నారు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు. ముచ్చటగా మూడోసారి తాను పార్లమెంట్ కు వెళ్లడం ఖాయమన్నారు. తన పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలను గెలిపించి చంద్రబాబుకు గిఫ్ట్ ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Translate this News: