CM Revanth Reddy: లోక్ సభ ఎన్నికలకు (Lok Sabha Elections) సిద్ధమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో విజయమే లక్ష్యంగా సీఎం రేవంత్ రేపటి నుంచి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. రేపు ఉదయం మహబూబ్నగర్లో ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్కు రేవంత్ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం మహబూబాబాద్ బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించనున్నారు.
పూర్తిగా చదవండి..CM Revanth Reddy: రేపటి నుంచి సీఎం రేవంత్ జిల్లాల పర్యటన షురూ
TG: లోక్ సభ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో విజయమే లక్ష్యంగా సీఎం రేవంత్ రేపటి నుంచి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. రేపు ఉదయం మహబూబ్నగర్లో ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్కు రేవంత్ వెళ్లనున్నారు.
Translate this News: