CM Revanth Reddy: తనతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని త్వరలో వారు బీఆర్ఎస్ లో చేరుతారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మహబూబ్నగర్ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై మాటల తూటాలు పేల్చారు. లోక్ సభ ఎన్నికల తరువాత కేసీఆర్ దగ్గర ఎంత మంది ఎమ్మెల్యేలు ఉంటారో చూద్దామని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆనాడు కేసీఆర్ కరీంనగర్ నుంచి పాలమూరు వలస వచ్చారని అన్నారు.
పూర్తిగా చదవండి..CM Revanth Reddy: కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్
TG: 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారన్న కేసీఆర్కు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. "మా ఎమ్మెల్యేలను కంచె వేసి కాపాడుకుంటాం.. ఇక్కడున్నది రేవంత్ రెడ్డి.. ఈ సాయంత్రానికి నీ దొడ్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారో లెక్కపెట్టుకో" అంటూ హెచ్చరించారు.
Translate this News: