Anchor Shyamala : విజయవాడ(Vijayawada) నందివాడ మండలంలో ఎమ్మెల్యే కొడాలి నాని, సినీ యాంకర్ శ్యామల(Shyamala) విస్తృతంగా ఎన్నికల ప్రచారం(Election Campaign) నిర్వహించారు. గ్రామంలో వీధి వీధినా ఎమ్మెల్యే కొడాలి నాని.. యాంకర్ శ్యామలకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. పుట్టగుంట గ్రామంలో గడపగడప ప్రచారం చేశారు. సీఎం జగన్ కు మద్దతుగా.. ఎమ్మెల్యే కొడాలి నానిను గెలిపించాలంటూ ఓటర్లకు శ్యామల విజ్ఞప్తి చేశారు.
పూర్తిగా చదవండి..Anchor Shyamala : గుడివాడ గడ్డ అతనిదే.. ఎన్నికల ప్రచారమే అవసరం లేదు.. శ్యామల సంచలన వ్యాఖ్యలు..!
గుడివాడలో అసలు ఎన్నికల ప్రచారం చేయాల్సిన అవసరం లేదన్నారు సినీ యాంకర్ శ్యామల. నూటికి నూరు శాతం కొడాలి నానినే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. గుడివాడ గడ్డ అంటే కొడాలి నాని అడ్డా అని ఎందుకంటారో నేడు తాను ప్రత్యక్షంగా చూశానన్నారు.
Translate this News: