Nigeria Suicide Attack : ఆత్మాహుతి దాడులతో నైజీరియా (Nigeria) వణికిపోతోంది. ఒకదాని తర్వాత ఒకటిగా జరుగుతున్న ఆత్మాహుతి దాడుల్లో ఇప్పటివరకు 18 మంది చనిపోగా.. 42మందికి పైగా గాయపడినట్లు సమాచారం. వీరిలో 19 మంది పరిస్థితి విషమంగా ఉంది. మొదటి దాడి ఈశాన్య రాష్ట్రమైన బోర్నోలో జరిగింది. రెండో ఆత్మాహుతి దాడి కామెరూన్ సరిహద్దు ప్రాంతంలో జరిగింది. ఆత్మాహుతి బాంబర్లు వేర్వేరు చోట్ల వరుస దాడులకు పాల్పడ్డారని స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ తెలిపింది. గ్వోజా నగరంలో పెళ్ళి, అంత్యక్రియలు, ఆసుపత్రి లక్ష్యంగా ఆత్మాహుతి బాంబర్లు దాడులు (Bomber Kills) చేశారు.
పూర్తిగా చదవండి..Nigeria : పెళ్ళి మండపంలో ఆత్మాహుతి దాడి.. 18మంది మృతి..19మంది పరిస్థితి విషమం!
నైజీరియా వీధులు మరోసారి ఎరుపెక్కాయి. వరుస ఆత్మాహుతి దాడుల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈశాన్య నైజీరియాలోని గ్వోజా నగరంలో మూడు వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఆత్మాహుతి బాంబర్లలో ఒక మహిళ కూడా ఉంది.
Translate this News: